Tirupati Ganga fair canceled

    Partial Lockdown Chittoor : చిత్తూరు జిల్లాలో పాక్షిక లాక్‌డౌన్‌

    April 27, 2021 / 09:35 AM IST

    చిత్తూరు జిల్లాలో పలుచోట్ల ఇవాళ్టి నుంచి పాక్షిక లాక్‌డౌన్‌ అమల్లోకి రానుంది. తిరుపతి, శ్రీకాళహస్తి, పుంగనూరు, నగరి, పుత్తూరులలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చారు.

10TV Telugu News