Home » Tirupati Janavani
వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని పవన్ ఆరోపించారు. తన పార్టీకి చెందిన ఎస్సీ మిత్రులతో కలిసి త్వరలోనే తాను తాడేపల్లికి వస్తానని, రోడ్డుపై బైఠాయిస్తానని ప్రభుత్వాన్ని హెచ్చర