Home » Tirupati Students Missing
తిరుపతిలో పదో తరగతి విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. నెహ్రూ నగర్ లోని అన్నమయ్య స్కూల్ లో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు, ఇద్దరు విద్యార్థులు ఈ ఉదయం నుంచి కనిపించకుండా పోయారు.