Tirupati.  YS Jagan Mohan Reddy

    జగన్ హామీ : వృద్దాప్య ఫించన్ రూ.3వేలు

    February 6, 2019 / 11:54 AM IST

    తిరుపతి : రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న వృధ్దాప్య ఫించన్ ను రూ. 3 వేలకు పెంచుతానని వైసీపీ అధినేత జగన్ చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవని ఒంటరి గానే పోటీ కి వెళతామని  రేణిగుంట లోని  యోగానంద ఇ�

10TV Telugu News