Home » TMC
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం(మార్చి-21,2021)బంకురాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ర్యాలీకి హాజరైన ప్రజలను చూస్తేంటే మే-2న బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమైపోయినట్లు తెలుస్తోందని ప్రధాని అన్నారు.
పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గురువారం(మార్చి-18,2021)పురూలియాలో జరిగిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతాబెనర్జీపై ప
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC)బుధవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కోల్ కతాలో సీఎం మమతాబెనర్జీ..టీఎంసీ మేనిసెస్టోని విడుదల చేశారు.
West bengle Elections 2021 Wall competing at night : రాజకీయ నేతలు..కొంతమంది బడాబాబులు పెద్దల అండతో స్థలాలను కబ్జా చేయటం గురించి విన్నాం. కానీ గోడల్ని కబ్జా చేసిన వైనం గురించి విన్నారా? ఆ ఇల్లు..ఈ ఇల్లు అని కూడా చూడకుండా కనిపించిన గోడలన్నీ కబ్జా చేసేస్తున్నారు పశ్చిమబెంగాల్
వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC)కి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. ఇప్పటికే పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలు,మంత్రులు,కీలక నేతలు కాషాయకండువా కప్పుకోగా..తాజాగా మరో ఎమ్మెల్యే టీఎంసీకి గుడ్ బై చెప్పారు.
నందిగ్రామ్ లో ప్రచారం చేస్తుండగా జరిగిన దాడిలో గాయపడ్డ మమతా బెనర్జీ ఎట్టకేలకు బయటకొచ్చారు. నాలుగు రోజులుగా చికిత్స్ తీసుకుంటున్న ఆమె పట్టుదలతో ప్రచారం పూర్తి చేయాలని వీల్ ఛైర్ లోనే..
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దేశ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. అధికారం కోసం టీఎంసీ, బీజేపీ నువ్వా – నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచే… ప్రధాన పార్టీల అగ్రనేతలంతా ఇప్పటికే రంగంలోకి దిగి… ప్రచారం నిర్వహిస్తున్నారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సువెందు అధికారి లాంటి పలువురు కీలక నేతలు అధికార టీఎంసీకి గుడ్బై చెప్పి బీజేపీలో చేరగా..సోమవారం ఒక్కరోజే ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చే�
Bengal Polls వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ..రాష్ట్రంలోని 294 స్థానాలకుగాను 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉత్తర బెంగాల్లోని 3 స్థానాలకు పార్టీ అభ్యర్థులను నిలపడం లేదని పార్టీ తెలిపింది. ఈ ఎన్నికల్లో 50 మంద
vaccination certificate కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చే డిజిటల్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా ధ్రువీకరణ పత్రాల చివర్లో ప్రధాని నరేంద్రమోడీ ఫొటో,ఆయన ఇచ్చిన సందేశం ఉండటంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్,టీఎంసీ,ఎన్సీపీ వంటి పలు పార్టీల