Home » TMC
బెంగాల్లో రాయల్ టైగర్ గర్జించింది...! ఒంటి కాలితో ప్రచారం నిర్వహించి... వీల్ చెయిర్ నుంచి మళ్లీ సీఎం చెయిర్లోకి మమత రాబోతున్నారు.. ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ బెంగాల్లో నూటికి నూరు శాతం వర్క్ అవుట్ అయ్యింది..
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. టీఎంసీ హ్యాట్రిక్ విక్టరీ దిశగా సాగుతోంది. సంపూర్ణ ఆధిక్యం కనబర్చింది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. టీఎంసీ డబుల్ సెంచర�
బెంగాల్ పీఠం మరోసారి దీదీకే దక్కనుంది. మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ హ్యాట్రిక్ విక్టరీ దిశగా అడుగులు వేస్తోంది. పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీ వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టనుంది. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు �
దేశం మొత్తం ఆసక్తిగా చూసిన నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమవుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ట్రెండ్స్ చూస్తే తమిళనాడులో అధికార మార్పిడి జరిగే అవకాశాలు �
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి దూసుకెళ్తున్నారు. రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి సువేందు అధికారి 8వేల 106 ఓట్ల ఆధిక్యంలో ఉండటం గమనార్హం. నందిగ్రామ్ లో
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం(మే 2,2021) ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ట్రెండ్స్ చూస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిప
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఆదివారం(మే 2,2021) ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఫలితాల సరళిని గమనిస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ�
దండలు ఎవరికి? దండన ఎవరికి? ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు? ఎవరిపై కరుణ చూపారు? కాసేపట్లో తేలిపోనుంది. 5 రాష్ట్రాల భవితవ్యం తేలనుంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(మే 2,2021) వెలువడనున్నాయి.
దండలు ఎవరికి? దండన ఎవరికి? ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు? ఎవరిపై కరుణ చూపారు? కాసేపట్లో తేలిపోనుంది. 5 రాష్ట్రాల భవితవ్యం తేలనుంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(మే 2,2021) వెలువడనున్నాయి.
Assembly Election Result 2021 Live Streaming: కరోనా కాలంలోనూ ఉత్కంఠగా సాగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, తెలుగు రాష్ట్రాల్లోని తిరుపతి, సాగర్ ఉపఎన్నిక ఫలితాలు రేపు(02 మే 2021) రానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితం 2021 లైవ్ స్ట్రీమింగ్ను 10టీవీ ప్రేక్షకులకు వేగంగా ఇవ్వబడుతాయి.