Home » TMC
బెంగాల్ లో దారుణం జరిగింది. ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త,ఎనిమిది నెలల ప్రెగ్నెన్సీతో ఉన్న అతని భార్య, ఆరేళ్ల కొడుకు ముర్షీరాబాద్ లో దారుణ హత్యకు గురయ్యారు. వారి శరీరాలపై కత్తిపోట్లను గుర్తించారు. మృతులను ప్రకాష్ లాల్(35),బ్యూటీ పాల్(28),అంగన్ పాల్(6)గా గ�
పశ్చిమ బెంగాల్ గడ్డ మీద ఫైర్ బ్రాండ్ దీదీ మమతా బెనర్జీ కయ్యానికి కాలుదువ్వారు బీజేపీ చీఫ్ అమిత్ షా రోడ్ షో నిర్వహించేందుకు సమాయత్తం అయ్యారు. హనుమాన్ వేషధారణలో సేవ్ డెమోక్రసీ పేరుతో ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరాం అనే నినాదాలు చేస్తూ ముంద�
వెస్ట్ బెంగాల్ లో తాను జైశ్రీరామ్ నినాదాలు చేస్తున్నానని, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సీఎం మమతా బెనర్జీకి సవాల్ విసిరారు బీజేపీ చీఫ్ అమిత్ షా.
వెస్ట్ బెంగాల్ లోని జార్ గ్రామ్ లోని గోపిభల్లాపూర్ లో శుక్రవారం రాత్రి బీజేపీ కార్యకర్త రమణ్ సింగ్ మృతిచెందాడు. రమణ్ సింగ్ మృతికి అధికార తృణమూల్ కాంగ్రెస్ కారణమని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలకు తృణముల్ కొట్టిపారేసింది. బీజేపీ కార్యకర్త
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(మే-9,2019) బంకురాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ చేసిన బొగ్గు మాఫియా ఆరోపణలపై మమత ఘాటుగా స్పందించారు. మమత
తృణముల్ కాంగ్రెస్ కు మద్దతుగా రెండు రోజులు వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఇవాళ(మే-8,2019)ఉదయం కోల్ కతా ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న సీఎం అక్కణ్నుంచి ఝర్గ్రామ్, హల్దియాలో జరిగే సభలకు మమతతో కలిసి హ
తృణముల్ కాంగ్రెస్ పై ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(ఏప్రిల్-29,2019) వెస్ట్ బెంగాల్ లోని శీరంపోర్ లో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడారు. తృణముల్ కాంగ్రెస్ గూండాలు బీజేపీకి ఓట్లు పడనీయకు
అమెరికా పౌరసత్వం కలిగిన రెజ్లర్ ది గ్రేట్ ఖలీ వెస్ట్ బెంగాల్ లో బీజేపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు టీఎంసీ ఎలక్షన్ కమిషన్ కు ఓ లెటర్ రాసింది.ఓ విదేశీయుడు భారతీయ ఓటర్లను ప్రభావ�
ఎన్నికల రణరంగాన్ని..మల్లయుధ్దం జరిగే కుస్తీ బరితో పోల్చుతుంటాం..అలాంటి ఎలక్షన్ ప్రచారంలో అకస్మాత్తుగా నిజమైన రెజ్లర్ కన్పిస్తే..అది కూడా wwwf రెజ్లర్.. ఒక్కసారిగా ఆశ్చర్యపోరూ..అదే జరిగింది పశ్చిమ బెంగాల్లో.. జాదవ్పూర్ బిజెపి అభ్యర్ధికి మద్ద�
పశ్చిమ బెంగాల్ లోక్ సభ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాలలో ఉద్రిక్తత వాతావరణం మధ్య పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో చోప్రా నియోజకవర్గంలో బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఓ పోలింగ్ బూత్లోని ఈవీఎం ధ్