Home » TN minister Udhayanidhi Stalin
సనాతన ధర్మం వ్యాఖ్యలపై హిందూ సంస్థ సంచలన పోస్టర్ వేసింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నాయకుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్కు చెంపదెబ్బ కొట్టిన వారికి రూ.10 లక్షల నగదు �
మతపరంగా ఓ వర్గం ప్రజలను కించపరుస్తున్నారనే ఆరోపణలపై ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గేపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు.