Home » Today Petrol Rates
పెట్రోల్ ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమంటూ కీలక వ్యాఖ్యలు చేశారాయన. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ...
గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 15 రోజులకు ఒకసారి ఇంధన ధరల్లో మార్పులు జరుగుతుంటాయనే సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ఎటువంటి మార్పు లేకపోవడంతో..
పెట్రోల్ ధరలు వినియోగదారులకు గుదిబండలా మారుతున్నాయి. నిత్యం పెరుగుతూ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. డీజిల్ ధర కూడా పరుగులు పెడుతుంది.
ధరలు ఎంత స్పీడ్గా పెరుగుతున్నాయో.. పెట్రోల్ బంకుల్లో మోసాలు కూడా అదే రేంజ్లో పెరుగుతున్నాయి. చాలా బంకుల్లో ఇప్పుడు పెట్రోల్ మాఫియా చెలరేగిపోతోంది.
పెట్రోల్ ధరలను నిరసిస్తూ ఫన్నీ మీమ్స్, ఫొటోలను పోస్టు చేస్తూ..ట్రెండ్ ను కొనసాగిస్తున్నారు. #ThankYouModiJiChallenge తెగ ట్రెండ్ అవుతోంది.
పెట్రో ధరలు సామాన్యులకు చూపిస్తున్నాయి. వీటి ప్రభావం అనేక రంగాలపై పడుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ. 100 దాటింది. వ్యాట్ ధరలలో వ్యత్యాసం, సరుకు రవాణా చార్జీలలో స్ధానిక పన్నుల కారణంగా ఆ రాష్ట్రాల్లో ధరల వ్యత్యాసం సంభవిస్తోం
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 99.16, డీజిల్ ధర రూ.89.18కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ రూ.105.24, డీజిల్ రూ.96.72కు పెరిగింది.