Home » Tokyo 2020
సువర్ణ అక్షరాలు లిఖించిన నీరజ్ చోప్రా
భారత్కు గోల్డ్ మెడల్.. వందేళ్లలో మొదటిసారి
టోక్యో ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. భారత షట్లర్ పీవీ సింధూ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఒలింపిక్స్లో వరుసగా రెండోసారి పతకం సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు పీవీ సింధు.
మొరాకొకు చెందిన బాక్సర్ యూనెస్ బాల్లా...న్యూజిలాండ్ బాక్సర్ డేవిడ్ న్యీకా మధ్య పోరు కొనసాగింది. హోరాహోరీగా ఈ పోరు జరిగింది. బౌట్ లో డేవిడ్ నికా తొలి నుంచి అధిపత్యం ప్రదర్శించాడు. యూనెస్ మాత్రం ఎలాంటి ప్రతిభ చూపకపోవడంతో ఓటమి అంచుకు వెళ్లిపోయ�
Tokyo Olympics 2020: ఈ రోజు ఒలింపిక్ క్రీడల్లో రెండవ రోజు భారత్కు తొలి మెడల్ దక్కింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో మీరాబాయి చాను అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చానుకు 49 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది. స�
చిన్ననాటే తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఓ బాలిక పట్టుదల ముందు పేదిరికం కూడా తలవంచింది. నాలుగవ తరగతి చదివే సమయంలో అమ్మానాన్నలను కోల్పోయింది. బామ్మ ఆసరాతో పరుగులో చిరుతపులిని కూడా ఓడించే వేగాన్ని తన కాళ్లలో నింపుకుంది. ఒకప్పుడు పరుగు ప్రాక్టీ�