ఒలింపిక్స్ విజేతలకు స్వయంగా వంట చేసి పెట్టిన సీఎం
కరోనా లాక్డౌన్లతో దేశ ఆర్థిక వ్యవస్థ మందగించింది. వ్యాపారాలు తగ్గిపోయాయి. ఆ ప్రభావం అడ్వెర్టైజ్ సెక్టార్పై పడింది.2021 ఏడాదిలో క్రీడల పుణ్యామని టెలివిజన్ ఆదాయం పుంజుకుంది.
టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించి భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తొలిసారి ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో ఇ
టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ లో భారత మహిళా క్రీడాకారులు సత్తా చాటారు. పతకాల పంట పండించారు. కాగా, ఒలింపిక్స్ లో మహిళా అథ్లెట్ల సక్సెస్ వెనుక
పోలాండ్కు చెందిన జావెలిన్ త్రోయర్ మారియా ఆండ్రెజిక్ మానవత్వం చాటుకుంది. చిన్నారి వైద్యం కోసం తాను గెలిచిన సిల్వర్ మెడల్ ను వేలం వేసింది.
టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
టోక్యో ఒలింపిక్స్ లో పసిడి పతకం గెలిచి జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(23) అనారోగ్యానికి గురయ్యాడు. హర్యానాకు చెందిన నీరజ
టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత పివి సింధు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. పీవీ సింధు సాధించిన కాంస్య పతకాన్ని డీజీపీ తిలకించి అభినందించారు. ఏపీకి చెందిన సింధు ప్రపంచ స్థాయిలో పతకం సాధించడం పట్ల డీజీపీ గౌతం సవాంగ్ హర్షం
టీమిండియా మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ ను టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి ఛాను బుధవారం కలిశారు. ప్రస్తుత ఒలింపిక్ సీజన్ లో తొలి పతకం అందించిన మీరాబాయి పేరు దేశవ్యాప్తంగా ఇంకా మార్మోగుతూనే ఉంది.
అమ్మ కోసం అమ్మ ఆరోగ్యం కోసం ప్రారంభమైన ఓ 14 ఏళ్ల చిన్నారి ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించేదాకా చేరింది. అనారోగ్యానికి గురైన తల్లికి ఏమైనా చేయాలనే తపనతో ఆరంభమైన చైనా చిన్నారి క్వాన్ హాంగ్ చాన్ దేశానికి బంగారు పతకం సాధించేదాకా సాగింది. ఇంతటి ఘ