-
Home » Tokyo Olympics 2020
Tokyo Olympics 2020
ఒలింపిక్స్ విజేతలకు స్వయంగా వంట చేసి పెట్టిన సీఎం
ఒలింపిక్స్ విజేతలకు స్వయంగా వంట చేసి పెట్టిన సీఎం
Tokyo Olympics 2020 : కాంస్యాన్ని కోల్పోయిన వారికి బహుమతిగా టాటా కార్లు
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం చేజారిన అథ్లెట్లకు గిఫ్ట్ లు ప్రకటించింది ప్రముఖ కార్ల కంపెనీ టాటా. చివరి వరకు పోరాడి ఓటమి చవిచూసిన అథ్లెట్లకు తమ వాహన శ్రేణిలోని ఆల్ట్రోజ్ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అక్కడ ఓడినా.. మా మనసు గ�
PV Sindhu: ఒలింపిక్ కాంస్య పతక విజేత పీవీ సింధు క్యాష్ రివార్డులివే
ఇండియా స్టార్ షట్లర్.. హైదరాబాద్కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఇటీవలే టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండోసారి మెడల్ గెలుచి యావత్ దేశాన్ని గర్వపడేలా చేసింది.
Sachin Tendulkar – Mirabai Chanu: సచిన్ సార్ను కలవడం ఒక అద్భుతం – మీరాబాయి ఛాను
టీమిండియా మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ ను టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి ఛాను బుధవారం కలిశారు. ప్రస్తుత ఒలింపిక్ సీజన్ లో తొలి పతకం అందించిన మీరాబాయి పేరు దేశవ్యాప్తంగా ఇంకా మార్మోగుతూనే ఉంది.
Tokyo Olympics 2020 : భారత్ ర్యాంక్ 47.. టాప్లో ఎవరంటే?
లై 23 తేదీన ప్రారంభమైన టోక్యో ఒలింపిక్స్, నేటి(ఆగస్టు 8)తో ముగియనున్నాయి. దాదాపు అన్ని క్రీడాంశాల్లో పోటీలు పూర్తవ్వగా మిగిలినవి ఈ రోజు సాయంత్రం వరకు పూర్తవుతాయి. ఇక ఈ ఒలింపిక్స్ లో ఎప్పటిలాగే అమెరికా మొదటి స్థానంలో నిలిచింది.. ఆ తర్వాత చైనా, మూ�
Tokyo Olympics 2020 : నీరజ్ చోప్రాకు రూ.6 కోట్ల నగదు రివార్డు
టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై దేశంలో ప్రశంసల వర్షం కురుస్తున్నది. ప్రధాని మోదీతోపాటు వివిధ రాష్ట్రాల సీఎంలు నీరజ్ ను అభినందించారు. ఒలింపిక్స్లో అద్భుత ప్రతిభ కనబర్చిన నీరజ్కు హర్యానా సర్కారు రూ.6 కోట్ల భారీ నగ�
Tokyo Olympics 2020: స్వర్ణ విజేత నీరజ్.. సరదాగా మొదలెడితే స్వర్ణం దక్కింది
చిన్నతనంలోనే 90ఏళ్ల బరువుతో ఊబకాయుడిగా ఉండే నీరజ్ చోప్రా స్వర్ణ విజేతగా మారాడు. హర్యానాకు చెందిన ఈ అథ్లెట్.. అద్వితీయమైన ప్రదర్శనతో భారతీయులందరినీ గర్వించేలా చేశాడు. సామాన్య కుటుంబ బ్యాక్ గ్రౌండ్ తో మొదలుపెట్టిన అతడి ప్రస్థానం దేశం మొత్తం త
Tokyo Olympics 2020: లాస్ట్ మెడల్ గోల్డ్ అయితే ఆ కిక్కే వేరబ్బా.. బంగారు బాబు నీరజ్
టోక్యో ఒలింపిక్స్లో భారత్ ను తొలి స్వర్ణం వరించింది. టోర్నీ చివరి రోజు యావత్ భారతం ఎదురుచూస్తున్న స్వర్ణ కలను సాకారం చేశారు నీరజ్.. అభినవ్ బింద్రా సాధించిన ఘనతను చేరుకుని మరోసారి స్వర్ణం తెచ్చిపెట్టారు. దేశం మొత్తం గర్వించేలా టోర్నీ ఆరంభం
Tokyo Olympics 2020: ఇండియాకు తొలి స్వర్ణం.. పసిడి కొట్టిన నీరజ్
టోక్యో ఒలింపిక్స్లో భారత్ ను తొలి స్వర్ణం వరించింది. టోర్నీ ఆరంభం రనుంచి దూకుడుగా కనిపించిన నీరజ్ చోప్రా ఎట్టకేలకు స్వర్ణం సాధించారు.
Tokyo Olympics: ఇండియాకు ఆరో పతకం.. రెజ్లింగ్లో పూనియాకు కాంస్యం
టోక్యో ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో ఆరో పతకం వచ్చి చేరింది. రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 65కేజీల విభాగంలో కాంస్యం సాధించాడు హర్యానాకు చెందిన భజరంగ్ పూనియా. కజకిస్తాన్ కు చెందిన డౌలెట్ నియాజ్బెకోవ్ పై 8-0తేడాతో విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన సెమీఫై�