Home » Toll
new GPS based system for tolling: వాహనాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను త్వరలో తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా జాతీయ రహదారిపై ప్రవేశించిన పాయింట్ నుంచి దిగిప�
దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1000దాటింది. ఇప్పటివరకు దేశంలో 1024 కరోనా కేసులు నమోదయ్యాయని,27మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వెస్ట్ బెంగాల్,తమిళనాడు,పంజాబ్,కేరళ,జమ్మూకశ్మీర్,హిమాచల్ ప్రదేశ
6కోట్ల జనాభా ఉన్న ఇటలీని కరోనా కాటు వేసింది. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 10వేలు దాటింది. వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన చైనా కంటే ఇటలీలోనే ఎక్కువగా కరోనా మరణాలు నమోదయ్యాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశం ఇటలీనే. ఇటలీల�
విజయవాడ : హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ ఛార్జీలతో వాహనదారులు అల్లాడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై రోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రెండు రాష్ట్రాలకు మార్�
అమెరికాలో మరోసారి టోర్నడోలు భీభత్సం సృష్టించాయి. అలబామా రాష్ట్రంలోని దక్షిణ లీ కౌంటీలో ఆదివారం(మార్చి-3,2019) రెండు టోర్నడోలు విరుచుకుపడటంతో 23మంది ప్రజలు చనిపోయారని, చనిపోయినవారిలో చిన్నారులు కూడా ఉన్నారని, అనేకమంది గల్లంతయ్యారని,గల్లంత�
ఔటర్ రింగ్ రోడ్డుపై సాఫీగా ప్రయాణించాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అది నెరవేరదు. కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇక ఈ సమస్యకు చెక్ పడనుంది. హెచ్ఎండీఏ దీనిపై దృష్టి సారించింది. క�
హైదరాబాద్ : ఓటర్ల జాబితాలో ఇంకా పేరు నమోదు చేసుకోలేదా ? లేకపోతే ఓటర్ల లిస్టులో ఏదైనా తప్పు జరిగిందా ? ఈ అవకాశాన్ని మరోసారి వినియోగించుకొనేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదుకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక �