Home » Tollywood
గత కొంత కాలంగా టాలీవుడ్ నిర్మాత మండలిలో ఎన్నికల కోసం గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే. చివరాఖరికి ఎన్నికలను ప్రకటించగా, నేడు (ఫిబ్రవరి 19) ఈ ఎలక్షన్స్ జరిగాయి. ఉదయం మొదలైన ఎలక్షన్ పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగాయి. అయితే ఈ ఎన్నికలో...
ఒకప్పుడు సౌత్ హీరోయిన్ల అల్టిమేట్ టార్గెట్ ఎంత కాదనుకున్నా బాలీవుడ్ సినిమాల్లో చెయ్యడమే. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్లు వరసపెట్టి టాలీవుడ్ కి క్యూ కడుతున్నారు. స్టార్ హీరోయిన్ల దగ్గరనుంచి అప్ కమింగ్ హీరోయిన్ల వరక�
మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్న సంయుక్త మీనన్ తెలుగులో బీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. బీమ్లా నాయక్ సినిమా హిట్ అవ్వడంతో సంయుక్త మీనన్ టాలీవుడ్ లో...........
సోషల్ మీడియా వేదికగా సోమవారం తన అనారోగ్యంపై ఒక పోస్ట్ చేశారు. తను గుండె జబ్బుతోపాటు పలు సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రకారం.. ‘‘నేను గుండె సంబంధిత సమస్యలతోపాటు ఇతర అనారోగ్య సమస్య�
టాలీవుడ్ బడా సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఏడాది వరుసగా రెండు భారీ మూవీస్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. రెండు సినిమాలూ 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టాయి. రెండు సినిమాల్నీ ఒక్కరోజు తేడాతో రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. హిట్ కొట్టామా లేదా అన్నదే పాయింట్ అంటున్నారు ఈ మ్యూజిక్ డైరెక్టర్లు. మ్యూజిక్ డైరెక్టర్లంటే.. ఒకప్పుడు మణిశర్మ, కోటి.. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్, తమన్. వీళ్ల హవా ఇంకా నడుస్తుండగానే కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు సత్
ఈ ఫిబ్రవరిలో సినిమాల సందడి గట్టిగానే ఉండబోతుంది. దాదాపు 9 సినిమాలు బాక్స్ ఆఫీస్ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. అయితే ఒకే డేట్ లో రెండు, మూడు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 17న మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సమంత కెరీ
ఈమధ్య కాలంలో సినీ పరిశ్రమలో మోసాలు ఎక్కువ అవుతున్నాయి. పలానా స్టార్స్ డేట్స్ ఇప్పిస్తాము అంటూ, మోడలింగ్ అవకాశాలు కలిపిస్తామంటూ పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. టాలీవుడ్ లో రోజుల వ్యవధిలో రెండు మోసాలు వెలుగు చూశాయి. టాలీవుడ్ హీరోయిన్ అనుష్
టాలీవుడ్ హీరోలు అంతా మళ్ళీ షూటింగ్ లతో బిజీ అయ్యారు. సంక్రాంతి పండగ కారణంగా బ్రేక్ తీసుకున్న సినిమాలు కొన్ని అయితే, ఇప్పుడే షూటింగ్ మొదలు పెడుతున్న సినిమాలు మరికొన్ని.
దేశంలో ఎన్ని ఆంక్షలు ఉన్నపటికీ చాప కింద నీరులా పెరిగిపోతున్న డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా టాలీవుడ్ అండ్ బాలీవుడ్ యాక్టర్స్ కలిసి ఒక క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు. కాగా నేడు ఈ క్రికెట్ కప్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.