Home » Tollywood
లీకుల భయం వెంటాడుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీని. భారీ బడ్జెట్ సినిమాల ఆన్ లోకేషన్ విజువల్స్ తో రచ్చ చేస్తున్నారు లీక్ రాయుళ్లు. ముందే పట్టేసామంటూ పైరసీ ఫోటోలు, పాటలతో సోషల్ మీడియాను..
తాజాగా మహర్షి రాఘవ తల్లి గోగినేని కమలమ్మ ఇవాళ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 84 సంవత్సరాలు. ఆమెకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు మహర్షి రాఘవ...........
కొత్తగా రాబోయే సినిమాలోనే కాదు.. ఇంతకు ముందే వచ్చిన సినిమాలో కూడా ఎక్కడ చూసినా లవ్ ట్రాక్స్ కనిపించేది. ప్రేమ పాటలే వినిపించేది. ఇక లేటెస్ట్ గా ఒక్క పాటతో ఇండియానే కాదు..
ఇదే నేపథ్యంలో కమెడియన్ అలీ కూడా ఏపీ సీఎం జగన్ ని ఇవాళ కలవనున్నారు. ఇప్పటికే విజయవాడకి చేరుకున్న అలీ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం క్యాంపు ఆఫీస్ లో జగన్ ని కలవనున్నారు. అయితే ప్రభుత్వమే..
గతంలో ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలపై నిర్ణయం తీసుకోవడానికి ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ అన్ని రకాలుగా పరిశోధనలు చేసి, చర్చించి ఓ నివేదికని తయారు చేశాయి. తాజాగా ఈ నెల 17న సినిమా........
జగన్ తో మీటింగ్ అనంతరం రాజమౌళి ఈ విషయం పై మాట్లాడుతూ.. ''చిరంజీవి గారికి పెద్ద అంటే ఇష్టం ఉండదు. కానీ ఆయన చర్యలతో ఇండస్ట్రీ పెద్ద ఆయనే అని చెప్పొచ్చు. సీఎంతో చిరుకు ఉన్న..........
సినిమా టికెట్ ధరల విషయంలో, సినీ పరిశ్రమ సమస్యల కోసం చిరంజీవి మరియు ఇతర ప్రముఖులు నిన్న ఏపీ సీఎం జగన్ కలిశారు. సినిమా కష్టాలని వివరించారు. జగన్ వీటికి సానుకూలంగా స్పందించారు.......
జనవరిలో ఒకసారి సీఎం జగన్ తో భేటీ అయిన చిరంజీవి ఈరోజు మరోసారి సీఎంతో భేటీ అయి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. మీటింగ్ అనంతరం ఆయన ట్విట్టర్ లో పోస్టు చేస్తూ..
హ్యాపీ మ్యారేజ్ డే మహేష్.
తాజాగా ఈ సమావేశం పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. అల్లు అరవింద్ ఈ సమావేశం పై మాట్లాడుతూ.. ''ఈ భేటీతో టికెట్ల ధరల అంశంకు ఎండ్ కార్డ్ పడుతుందని ఆశిస్తున్నాం............