Home » Tollywood
పేర్ని నానితో సినీ నిర్మాతల కీలక భేటీ
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాలమరణం సినీ ఇండస్ట్రీని కలచివేసింది. భరించలేని గుండెనొప్పి రావడం వల్ల ఆయన మరణించారని తెలుస్తోంది. ఆయన మరణ వార్తతో కోట్లాది మంది అభిమానులు..
తెలుగుతోపాటు తమిళ్, మలయాళ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన నివేదా థామస్ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి అందరిని ఆశ్చర్యపరిచారు.
ఒకే ఒక్క ట్వీట్.. ఇప్పుడు టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతోంది. 24 క్రాఫ్ట్స్లో చర్చనీయాంశంగా మారింది. అందరూ ఆ ట్వీట్పైనే చర్చించుకుంటున్నారు.
టాలీవుడ్ హీరోలందరూ మారిపోతున్నారు. యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్న చిరంజీవి దగ్గరనుంచి.. ఈ మధ్యనే సేఫ్ జోన్ లో నుంచి బయటికొచ్చి అప్ కమింగ్ డైరెక్టర్ తో సినిమా కమిట్ అయిన..
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల ఫలితాలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. పెళ్లిసందD ప్రీ రిలీజ్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకి ముహూర్తం దగ్గర పడింది. కొద్ది రోజులుగా ఈ ఎలక్షన్స్ కోసం రెండు ప్యానెల్స్ విపరీతంగా ప్రచారం చేశాయి. ఈ సారి ‘మా’ ప్రసిడెంట్ పదవికి
యాంకర్ సుమ ఒక విషయం బయటకి చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. తను ఎన్నో ఏళ్లుగా ఓ వ్యాధితో బాధపడుతున్నాను అని అభిమానులకి తెలిపింది.
ఎలక్షన్స్ కి మరి కొన్ని గంటలే సమయం ఉంది. ఇవాళ ఉదయం జూబ్లీ పబ్లిక్ స్కూల్ లో 8 గంటలకు ‘మా’ ఎలక్షన్స్ జరగనున్నాయి. 'మా' అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందో
సినిమాలకి దూరం అయిన మరో హీరోయిన్ తాజాగా తెలుగులో రీఎంట్రీ ఇస్తుంది. తెలుగులో 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'కరెంట్', 'సింహా' లాంటి సినిమాల్లో నటించిన పిల్లి కళ్ళ పాప స్నేహ ఉల్లాల్ 2014లో