tonsuring

    ఏపీలో మరో శిరోముండనం కేసు

    October 5, 2020 / 12:35 PM IST

    Another Tonsuring Case: విశాఖలో సినీ నిర్మాత నూతన్ నాయుడ ఇంట్లో శిరోముండనం కేసు మరువక ముందే పశ్చిమ గోదావరి జిల్లాలో మరో శిరోముండనం కేసు నమోదయ్యింది. తీసుకున్న అప్పు తీర్చటంలేదని నలుగురు వ్యక్తులు, అప్పతీసుకున్న వ్యక్తికి శిరోముండనం చేసిన ఘటన వెలుగు చూస�

    పెందుర్తి శిరోముండనం కేసులో దర్యాప్తు వేగవంతం

    September 10, 2020 / 04:56 PM IST

    విశాఖ జిల్లా పెందుర్తి శ్రీకాంత్ శిరోముండనం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కేసులో ప్రధాన నిందితులు నూతన్ నాయుడు, అతని భార్య మధుప్రియ, ఇందిర, వరహాలు ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని 2 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. బాధితుడ�

    ఎస్సీ యువకుడికి శిరోముండనం చేసిన సినీ నిర్మాత

    August 28, 2020 / 11:13 PM IST

    ఆంధ్రప్రదేశ్ లోని  తూర్పు గోదావరి జిల్లా  సీతానగరంలో దళిత యువకుడి శిరోముండనం ఘటన మరువక ముందే విశాఖ జిల్లా పెందుర్తిలో శుక్రవారం మరో ఘటన చోటు చేసుకుంది. సుజాతనగర్ కాలనీలో నివాసం ఉంటున్న పర్రి శ్రీకాంత్ అనే ఎస్సీ యువకుడు అదే కాలనీలో నివాసం ఉ�

10TV Telugu News