Home » Tourist spots in AP
ఏపీలోని అమరావతి, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం దేవస్థానాలకు "ప్రషాద్" పథకంలో స్థానం కల్పించినట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి తెలిపారు.