Home » tourists wave
మైదాన ప్రాంతాల్లో ఎండలు అధికంగా ఉండటంతో సేద తీరేందుకు చాలామంది శీతల ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో పర్యాటకుల తాకిడి పెరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది యాత్రికులు ఈ రెండు రాష్ట్రాలకు వెళ