Home » traffic police
ఒకే ఒక్కడు సినిమాలోని ఒక్క రోజు సీఎం సీను అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో జరిగినట్లే.. .ఇప్పుడు నిజ జీవితంలోనూ జరిగింది. అయితే అది ముఖ్యమంత్రి పదవి కాదు. ట్రాఫిక్ పోలీసుగా. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లోని మంగళవారం(ఫిబ్రవరి-17,
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లోని దక్షిణాది రాష్ట్రాల్లోనూ కలకలం రేపింది. వైరస్ దెబ్బకు సిలికాన్ సీటి బెంగుళూరు కూడా వణుకుతోంది. coronavirus వ్యాప్తి చెందుతుందనే భయంతో కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ పోలీసులు కూ�
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్ అమల్లోకి తెచ్చారు. ఇకపై బైక్ పై ఇద్దరు వెళ్తే... ఆ ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఇప్పటివరకు బైక్ నడిపే వారు మాత్రమే హెల్మెట్
కొద్ది నెలల క్రితం కొత్త మోటారు వాహనాల చట్టం అమలులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అందులో పేర్కొన్న నియమాలను బట్టి వాహనాదారులకు భారీ మొత్తంలో జరిమానాలు విధించాల్సి ఉంది. కొన్ని రాష్ట్రాలు మాత్రం ప్రజలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ఫైన�
కరీంనగర్లో కొత్త ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వచ్చారు. 24 గంటలూ డ్యూటీలోనే ఉంటున్నారు. అసలు కనురెప్ప కూడా వాల్చడం లేదు. కొత్త ట్రాఫిక్ కాప్స్ ను చూసి వాహనదారులు
ట్రాఫిక్ గురించి ప్రజలకు అవగాహన పెంచడానికి పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ప్రత్యేక సందర్భాలు వస్తే వాటిని సైతం సద్వినియోగం చేసుకోవాలనే ఆరాటంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా శాంతాక్లాజ్ గెటప్లో సందడి చేశాడు ఓ పోలీస్. గోవా రాజధాని పనాజీలో �
హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎన్ని రూల్స్ తీసుకొచ్చినా, కఠిన శిక్షలు వేస్తున్నా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. మళ్లీ తాగి
కొత్త మోటార్ వాహన సవరణ చట్టంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చెప్పులు వేసుకోలేదని, చొక్కా గుండీలు పెట్టుకోకుండా వాహనం నడిపాడని టాక్సీ డ్రైవర్కి చలానా విధించారు.
మంగళవారం(సెప్టెంబర్ 24, 2019) సాయంత్రం 4.45 గంటలవుతోంది. గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్ లో ఎడతెగని వర్షం పడుతోంది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై ఉన్న వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. కావున ఈ సమయంలో ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లాలనుకున
కొత్త మోటార్ వాహన చట్టంపై వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. భారీ చలాన్లతో జేబులు గుల్ల చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ట్రాఫిక్ చట్టం వచ్చాక ట్రాఫిక్