Traibal man

    కుటుంబం ఆత్మ‌హ‌త్య…గొడ‌వ‌లే కార‌ణ‌మా?

    January 1, 2019 / 12:35 PM IST

    విశాఖపట్నం కె.కోటపాడు మండలం చంద్రయ్యపేటలో ఆదివారం విషాదం చోటు చేసుకొంది. గిరిజన వ్య‌క్తి స‌హా ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు  వారి తండ్రి అక్కడికక్కడే   మృతి చెందారు, వారి తల్లి పరిస్థితి తీవ్రంగా ఉందని చెబుతున్నారు.

10TV Telugu News