-
Home » transmission
transmission
Omicron : ఎలుకల నుంచి మనుషులకు ఒమిక్రాన్ వ్యాప్తి?
జంతువుల్లో కరోనా వైరస్ వేల సంఖ్యలో ఉత్పరివర్తనాలకు గురవుతూ మానవుల్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే రకంగా, అత్యంత ప్రాణాంతక వేరియంట్ గా పరివర్తనం చెందేందుకు ఎక్కువ అవకాశాలున్నట్లు అమెరికా చెందిన ప్రజ ఆరోగ్య నిపుణులు అమితా గుప్తా తెలిపారు.
Travelling Safe : బస్సు, ట్యాక్సీ కంటే ఆటోనే సేఫ్.. కరోనా వ్యాప్తి ముప్పుపై అధ్యయనం
కరోనా వేళ ఏ వాహనంలో జర్నీ చేస్తే వైరస్ ముప్పు అధికంగా ఉంటుందో.. యూఎస్ జాన్ హాప్ కిన్స్ వర్సిటీకి చెందిన బ్లూమ్ బర్గ్ పరిశోధకులు వెల్లడించారు.
‘బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందనడాకి సాక్ష్యాల్లేవ్’
Bird Flu: కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక ప్రకటన చేసింది. మండీలు, ఫౌల్ట్రీ ఉత్పత్తులు నిలిపివేయొద్దని బర్డ్ ఫ్లూ అనేది కోళ్ల నుంచి మనుషులకు సంక్రమిస్తుందనడానికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేసింది. బర్డ్ ఫ్లూ ఇప్పటికీ 10రాష్ట్రాల్లోకి ప్
కరోనా ఆసుపత్రుల ఆవరణలోని గాలిలో కరోనా వైరస్
CSIR-CCMB study కొవిడ్ ఆస్పత్రుల ఆవరణలోని గాలిలో కరోనా వైరస్ ఉన్నట్లు CSIR-CCMB అధ్యయనంలో తేలింది. కొవిడ్ బాధితులు ఉండే సమయం మేరకు గాలిలో వైరస్ ప్రభావం ఉన్నట్లు తేల్చింది. హైదరాబాద్, పంజాబ్ లోని మొహాలీలో శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు
పాటలు పాడటం, అరవడం ద్వారా Corona వ్యాప్తి
virginia tech university : పాటలు పాడటం, అరవడం ద్వారా కరోనా (Corona) వ్యాప్తి చెందుతుందనే కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వైరస్ సోకిన వ్యక్తి నుంచి దగ్గు, తుమ్ము, ముక్కు చీదడం, పాటలు పాడటం, అరవడం,మాట్లాడడం, గాలి పీల్చుకోవడం, వదలడం వంటి చర్యల ద్వారా వివిధ సైజుల్లో త�
చేతిలో పుస్తకం..టీవీలో పాఠాలు ఎప్పుడో ?
టీవీ లో పాఠాలు ఎప్పుడు చెబుతారోనంటూ..తెలంగాణ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఆగస్టు నెలాఖరు వరకు కూడా ఈ సౌకర్యం రాదని తెలుస్తోంది. ఆగస్టు 20వ తేదీ గురువారం నుంచి టీవీల ద్వారా పాఠాల ప్రసారాన్ని మొదలు పెట్టాలని విద్యాశాఖ నిర�
గాలి ద్వారా ఆ ప్రాంతాల్లోనే కరోనా వ్యాప్తి… WHO కొత్త గైడ్ లైన్స్
గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సోకే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) స్పష్టం చేసింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ సంక్రమణకు అవకాశం ఉందని వెల్లడించింది. గాలి ద్వారానూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్
కరోనా భయం, 10వేల మూగజీవాలను చంపేయాలని ప్రభుత్వం నిర్ణయం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మనుషులకే కాదు మూగజీవాలకూ మృత్యువుగా మారింది. ఏ తప్పు చేయకున్నా శిక్ష అనుభంచాల్సిన పరిస్థితి
endemic గా మారనున్న కరోనా మహమ్మారి…WHO కీలక వ్యాఖ్యలు
కరోనా వైరస్ ఎక్కడికీ పోదని,మన మధ్యే ఉండబోతుందని డబ్యూహెచ్ వో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మైఖేల్ జే రేయాన్ తెలిపారు. కోవిడ్-19కు వ్యాక్సిన్ వస్తే ఈ మహమ్మారి తొందరగా అంతమైపోతుందని అనుకోవద్దని ఆయన హెచ్చరించారు. మనం సమర్థవంతంగా వాడుకోని.. ఎన్నో.ఖచ్చ�