Home » Transport
పశ్చిమ బెంగాల్లో మరోసారి నోట్ల కట్టల బ్యాగులు బయటపడ్డాయి. ఈ సారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనీతో పట్టుబట్టారు. కారులో భారీగా డబ్బును తరలిస్తున్న ముగ్గురు జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ హౌరాలో వీరిన�
రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్ బాక్సులను విమానంలో సీటు బుక్ చేసి తరలించారు. ప్యాసింజర్ కూర్చోనే సీట్లలో ఒక్కో బాక్సును పెట్టి చేరవేశారు. బాక్సుకు ఒక్కో అధికారిని కేటాయించారు. నిన్న జరిగిన ఎన్నికల్లో మొత్తం 4 వేల 796 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓ�
కేంద్రప్రభుత్వ ఫేమ్ 2 పథకం కింద 7మీటర్ల పొడవైన బస్సులకు రూ.35 లక్షలు, 9 మీటర్ల బస్సులకు రూ.45 లక్షలు, 12 మీటర్ల బస్సులకు రూ.55 లక్షల మూలధన రాయితీ లభిస
చైనా మాగ్లెవ్ టెక్నాలజీ రైళ్ళపై అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. జపాన్, జర్మనీ దేశాలు ఇప్పటికే చైనాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది.
రవాణా చరిత్రలోనే ఇదో కొత్త అధ్యాయానికి శ్రీకారం. 9 దేశాలు దాటి..ఫిన్లాండ్ To ఇండియాకు సరుకు తరలింపు జరుగుతోంది. ఫిన్లాండ్ నుంచి ఇండియాకు సరుకు రవాణా చేయటం ఇప్పుడు చాలా తక్కువ ఖర్చుతో..చాలా తక్కువ సమయంలోనే జరిగుతోంది.
వలస కార్మికుల కోసం ప్రారంభించిన పథకాల తీరుపై వారం రోజుల్లో సమాధానం చెప్పాలి. లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కరువైంది..కనీసం తినడానికి సరిపడేలా డబ్బు సంపాదించుకొనే మార్గం చూపాలి..ఏ ఒక్కరు ఆకలితో అలమటించకూడదు..అంటూ..అటు..కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభు�
new GPS based system for tolling: వాహనాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను త్వరలో తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా జాతీయ రహదారిపై ప్రవేశించిన పాయింట్ నుంచి దిగిప�
fastag must for four wheeler vehicles: ఫిబ్రవరి 15 నుంచి అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్టాగ్ ను(FASTag) తప్పనిసరి చేస్తూ కేంద్ర రహదారి, రవాణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాహనదారులు జాతీయ రహదారులపై ఉండే టోల్ ప్లాజా దాటుకుని వెళ్లాలంటే కేవలం ఫాస్టాగ్ ద్�
Odisha boy appeals : సార్, రోజు వెళ్లే బస్ టైమింగ్ మార్చారు. దీంతో స్కూల్ కు వెళ్లే సరికి చాలా ఆలస్యమౌతోంది. దీనివల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నా..ప్లీజ్ సార్..బస్సు యదావిధిగా వచ్చేటట్లు చేయండి సార్ అని ఓ స్కూల్ పిల్లోడి పెట్టుకున్న అభ్యర్థనకు రవాణా శాఖ వ�
కడప జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వం మంట కలిసి పోతోంది. దానికి ఇటీవల కాలంలో ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి కోవకు చెందిన సంఘటనే కడప జిల్లా ముద్దనూరు మండలంలో చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంకు చెందిన డ్రైవర్ గా పనిచేసే ఒక వ్యక్తిని దొంగత�