Travel With Team

    WTC Final: కుటుంబాలతో సహా ఇంగ్లాండ్‌కు భారత ఆటగాళ్లు

    June 2, 2021 / 08:54 AM IST

    ఇంగ్లాండ్‌లో మరికొన్ని రోజుల్లో న్యూజిలాండ్‌తో జరిగే ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది భారత్. ఈ క్రమంలో ఇంగ్లాండ్ బయలుదేరే ముందు ఆటగాళ్లకు BCCI పెద్ద ఉపశమనం ఇచ్చింది.

10TV Telugu News