Home » Travelling
భారత క్రికెటర్ మహ్మద్ షమీ నానిటాల్లో ఒక వ్యక్తికి ప్రాణదానం చేశారు. కారు ప్రమాదంలో చిక్కుకున్న ఓ వ్యక్తిని క్రికెటర్ మహ్మద్ షమీ కాపాడిన ఘటన తాజాగా నైనిటాల్ నగరంలో వెలుగుచూసింది.ప్రమాదానికి గురైన వ్యక్తికి సంబంధించిన వీడియోను మహ్మద్ షమీ �
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఇంటర్నెట్లో చాలా యాక్టివ్గా ఉంటారు. తన ఆలోచనలు పంచుకుంటారు. కొన్ని సలహాలు..సూచనలు చేస్తుంటారు.. తాజాగా భారతదేశంలో పర్యటించదగ్గ 10 అందమైన గ్రామాల జాబితాను ఫోటోలతో ఆయన షేర్ చేశారు. నెటిజన్లు అద్భుతం అంటున్నారు.
భారతదేశానికి చెందిన సుజోయ్కుమార్ మిశ్రా,డాక్టర్ అలీ ఇరానీ అనే ఇద్దరు వ్యక్తులు కేవలం మూడు రోజుల్లో అంటే 73 గంటల్లో ఏకంగా ఏడు ఖండాలను చుట్టి ప్రపంచ రికార్డు సృష్టించారు.
ఐఫోన్ 14 కొనాలనుకుంటున్నారా? తక్కువ బడ్టెట్లో ఏదైనా దేశం వెళ్లొద్దామని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ఐఫోన్ 14 కొనే డబ్బులతోనే కొన్ని దేశాలు తిరిగి రావొచ్చు. అదే ఫోన్ ధరతోనే ఈ దేశాలు సందర్శించి రావొచ్చు. అలాంటి కొన్ని దేశాలివి.
బ్రిటన్ రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్-2 గురువారం మరణించిన సంగతి తెలిసిందే. 70 ఏళ్ల ఆమె పాలనలో ఎన్నో విశేషాలున్నాయి. అత్యధిక కాలం పాటు బ్రిటన్ రాణిగా కొనసాగడంతోపాటు, మరెన్నో అరుదైన విశేషాల్ని సొంతం చేసుకున్నారు.
ఈ వీడియోపై నెటిజెన్లు సదరాగా కామంట్లుకు చేస్తున్నారు. మనిషి సోషల్ యానిమల్ అని ఒక తత్వవేత్త చెప్పాడని, కావును మనుషులతో యానిమల్ ప్రయాణించడంలో తప్పేంటని ఒక నెటిజెన్ కొంటెగా స్పందించారు. మరొక వ్యక్తి స్పందిస్తూ ‘‘ఇదే నిజమైన సమానత్వం’’ అని రాస
చైనాలో చదువుకుని, కోవిడ్ కారణంగా మధ్యలో వదిలేసి వచ్చిన వాళ్లు, ఉద్యోగులు ఎందరో చైనా తిరిగి వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. ఆ దేశం నుంచి ఇండియా తిరిగొచ్చిన వారంతా ఇక్కడే ఉండిపోయారు. అక్కడ ఎక్కువగా భారతీయ విద్యార్థులు మెడిసిన్ చదువుకుంటారు.
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న ఎండీ సజ్జనార్ అదనపు బస్సులు నడుపుతున్నామన్నారు. ప్రయాణీకులు చూపించే ఆదరాభిమానాలే సంస్థ పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందిస్తాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం చర్యలతో ఎట్టకేలకు బ్రిటీష్ ప్రభుత్వం తలవంచాల్సి వచ్చింది.
కరోనావైరస్ మహమ్మారి ఏ ముహూర్తాన వెలుగులోకి వచ్చిందో కానీ, ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. వ్యాక్సిన్లు వచ్చినా కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతున్న