Trending pics

    Saharanpur City : సుందర దృశ్యం…హిమాలయ శిఖరాల కనువిందు

    May 21, 2021 / 02:42 PM IST

    Uttar Pradesh : సుందర దృశ్యం సాక్షాత్కారమైంది. హిమాలయ శిఖరాలు కనువిందు చేశాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సహారాన్ పూర్ పట్టణ వాసులకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. ఈ సంవత్సరం వరుసగా రెండో సారి హిమాయల పర్వతాలు కనిపించాయి. ట్విట్టర్ వేదికగా Sanjay Kumar. IAS ట్వీట్ �

10TV Telugu News