Home » Tribal people
నిత్యావసరాల సరుకులు కావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రేవు దాటాలి. ఉప్పు, పప్పు కొనుక్కోవాలంటే ముందు ప్రాణాలు పణంగా పెట్టాలి. రోగమొచ్చి ఆసుపత్రికి వెళ్లాలంటే ముందు..
మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం మడగూడెంలోని పోడు భూముల సాగు కోసం దుక్కి దున్నారు ఆదివాసీలు. దుక్కి దున్నుతున్నట్లు సమాచారం అందుకున్న డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కర్ణానాయక్ ఆదివాసీ రైతులను అడ్డుకున్నారు. దీంతో ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం
Coimbatore : టీకాలు వేసేందుకు వచ్చిన అధికారులను చూసి ప్రజలు పరుగులు తీశారు. మాకు టీకాలు వద్దు బాబోయ్ అంటూ చెట్టెక్కారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ సమీపంలోని గిరిజన గూడెంలో జరిగింది. గిరిజన ప్రజలు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి టీకాల�
ఓ ఎడ్లబండి..అందులో మనుషులు..వాగు దాటుతున్నారు. వాగు పొంగిపొర్లుతోంది. మొత్తం ఎడ్లబండి మునిగిపోయింది. అందులో ఉన్న వారు..నీటిలో కొద్ది వరకు మునిగిపోతున్నారు. ఓ వ్యక్తి తాడు సహాయంతో..ఎడ్లను ముందుకు పోనిస్తున్నాడు. ఈ వీడియో చూస్తున్న వారు..ఏమై పోత�
గిరిజన గూడాల్లో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కొలంగూడలో ఘటన ఆదివాసి గ్రామాల్లోని దుర్భర పరిస్థితిని కళ్లకు కుడుతోంది. గ్రామంలో జరిగిన పెళ్లిలో విందు భోజనం తిని ముగ్గురు మృతి చెందగా.. 25మంది ఆదిలాబాద్లోని రిమ�
అత్యాధునిక యుగంలో ఉన్నాం. శాస్త్రసాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్నాం. కానీ ప్రజల్లో మూఢాచారాలు అలాగే వేళ్లూనుకున్నాయి. ఇప్పటికీ చాలా మంది మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. అనారోగ్యానికి గురైతే డాక్టరు దగ్గరకు వెళ్లి చికిత్స చేయించుకోకుండా మూఢ �