Tribal people

    Adilabad: ఉప్పు, పప్పు కావాలంటే.. ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే!

    September 4, 2021 / 09:00 AM IST

    నిత్యావసరాల సరుకులు కావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రేవు దాటాలి. ఉప్పు, పప్పు కొనుక్కోవాలంటే ముందు ప్రాణాలు పణంగా పెట్టాలి. రోగమొచ్చి ఆసుపత్రికి వెళ్లాలంటే ముందు..

    Mahabubabad : అటవీశాఖ అధికారిపై దాడి చేసిన ఆదివాసీలు

    July 13, 2021 / 04:50 PM IST

    మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం మడగూడెంలోని పోడు భూముల సాగు కోసం దుక్కి దున్నారు ఆదివాసీలు. దుక్కి దున్నుతున్నట్లు సమాచారం అందుకున్న డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కర్ణానాయక్ ఆదివాసీ రైతులను అడ్డుకున్నారు. దీంతో ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం

    Coimbatore : టీకా వద్దంటూ చెట్టెక్కిన గిరిజనులు

    July 3, 2021 / 11:34 AM IST

    Coimbatore : టీకాలు వేసేందుకు వచ్చిన అధికారులను చూసి ప్రజలు పరుగులు తీశారు. మాకు టీకాలు వద్దు బాబోయ్ అంటూ చెట్టెక్కారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ సమీపంలోని గిరిజన గూడెంలో జరిగింది. గిరిజన ప్రజలు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి టీకాల�

    ఆదివాసుల కష్టాలు..కిన్నెరసాని వాగులో మునిగిన ఎడ్లబండి..10tv కథనానికి స్పందన

    August 7, 2020 / 02:24 PM IST

    ఓ ఎడ్లబండి..అందులో మనుషులు..వాగు దాటుతున్నారు. వాగు పొంగిపొర్లుతోంది. మొత్తం ఎడ్లబండి మునిగిపోయింది. అందులో ఉన్న వారు..నీటిలో కొద్ది వరకు మునిగిపోతున్నారు. ఓ వ్యక్తి తాడు సహాయంతో..ఎడ్లను ముందుకు పోనిస్తున్నాడు. ఈ వీడియో చూస్తున్న వారు..ఏమై పోత�

    కదిపితే గూడాల్లో కన్నీటి కడవ : విందు భోజనం తిని ముగ్గురు మృతి

    May 11, 2019 / 08:04 AM IST

    గిరిజన గూడాల్లో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కొలంగూడలో ఘటన ఆదివాసి గ్రామాల్లోని దుర్భర పరిస్థితిని కళ్లకు కుడుతోంది. గ్రామంలో జరిగిన పెళ్లిలో విందు భోజనం తిని ముగ్గురు మృతి చెందగా.. 25మంది ఆదిలాబాద్‌లోని రిమ�

    మూఢ నమ్మకాలతో కవల పిల్లలకు వాతలు పెట్టించిన తల్లి

    May 10, 2019 / 09:05 AM IST

    అత్యాధునిక యుగంలో ఉన్నాం. శాస్త్రసాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్నాం. కానీ ప్రజల్లో మూఢాచారాలు అలాగే వేళ్లూనుకున్నాయి. ఇప్పటికీ చాలా మంది మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. అనారోగ్యానికి గురైతే డాక్టరు దగ్గరకు వెళ్లి చికిత్స చేయించుకోకుండా మూఢ �

10TV Telugu News