Home » Tribal Reservations
గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రిజర్వేషన్ పెంపు జీవోపైన తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్లకు సూచించింది. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న జీ�
రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ జీవో నెం.33ను విడుదల చేసింది.