Tricolour Hoisting

    త్రివర్ణ పతాకం ఎగరేసి అయోధ్య మసీదు పని ప్రారంభం

    January 26, 2021 / 01:59 PM IST

    Ayodhya Mosque: ఇండియా 72వ రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి.. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో మసీదు నిర్మాణం మొదలుపెట్టారు. 2019లో సుప్రీం కోర్టు నిర్దేశించిన స్థలంలోనే నిర్మించేందుకు పనులు మొదలుపెట్టారు. ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్�

10TV Telugu News