Home » Trikoot Ropeway Accident
ఝార్ఖండ్ లోని త్రికూట పర్వతాల్లో రోప్ వే ప్రమాదం సంభవించింది. త్రికూట్ పర్వతంపై రెండు కేబుల్ కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వైర్లు తెగిపోగా ముగ్గురు యాత్రీకులు మృతి.