Home » Tripura assembly polls
త్రిపుర వ్యాప్తంగా 3,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 1100 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా, 28 పోలింగ్ కేంద్రాలు అతి సమస్యాత్మకంగా గుర్తించారు. ఆయా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. పోలింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తం�
త్రిపుర ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ 15.58 కోట్ల రూపాయల ఆస్తులతో అత్యంత ధనవంతుడిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా 13.90 కోట్ల రూపాయల ఆస్తులతో రెండవ స్థానంలో ఉన్నారు. ఇక క్రమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార�