Home » Tripura Election
60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపుర అసెబ్లీకి వివిధ పార్టీల నుంచి, స్వతంత్ర అభ్యర్థులుగా 259 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో మహిళలు కేవలం 20 మంది మాత్రమే ఉన్నారు. అయితే పోలింగుకు ముందే త్రిముఖ పోటీగా కనిపించిన ఈ ఎన్నికల్లో ఓటింగ్ తగ్గడంతో వల్�
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో 13.55లక్షల మంది మహిళలతో సహా మొత్తం 28.13లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో 20 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. సాయంత్�
ఈ నెల 16న త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా, సీఎం మాణిక్ సాహా గురువారం విడుదల చేశారు. ప్రస్తుతం అక్కడ బీజేపీనే అధికారంలో ఉంది. ఈ ఎన్నికల తర్వాత తిరిగి కొత్�