Home » Tripura Polls
పోటీకి దిగిన మొదటి ఎన్నికల్లో ఆ పార్టీ భారీగా ఓట్లను సాధించడమే కాకుండా అంతే స్థాయిలో సీట్లను కూడా సాధించింది. 20.1 శాతం ఓట్లతో ఏకంగా 13 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో 11 సీట్లు బీజేపీ నుంచే లాక్కుంది. గత ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాలు గెలుచుకోగా ఈస
త్రిపుర వ్యాప్తంగా 3,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 1100 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా, 28 పోలింగ్ కేంద్రాలు అతి సమస్యాత్మకంగా గుర్తించారు. ఆయా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. పోలింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తం�