-
Home » TRS and BJP workers attacked with stones
TRS and BJP workers attacked with stones
Munugode Bypoll: మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడిచేసుకున్న టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు
November 1, 2022 / 03:20 PM IST
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారపర్వానికి మరికొద్దిసేపట్లో తెరపడనున్న నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మునుగోడు మండలం పులివెలలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు.