Home » TRS Focus
Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నుంచే ప్రారంభిస్తామని సీఎం ప్రకటించగా.. మరో పదవి కూడా హుజూరాబాద్ వాసికే దక్కింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్�
తెలంగాణలో కార్పొరేషన్ ఎన్నికలకు అధికార పార్టీ రెడీ అవుతోంది. ఈ నెలాఖరున లేదంటే వచ్చే నెల మొదటి వారంలో రెండు కార్పొరేషన్లతో పాటు.. 7 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగనున్నాయి.