Home » TRS MLA Manchireddy Kishan Reddy
టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దావూద్ ఇబ్రహీంను మించిపోయాడని..గ్యాంగ్ స్టర్ నయీంతో కలిసి పేదల భూములు లాక్కున్నాడంటూ కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి విమర్శలు చేశారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రెండో రోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డిని విచారించిన ఈడీ
ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై గుడ్లతో దాడికి దిగారు కొంతమంది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి కారుపై గుడ్లతో దాడికి పాల్పడ్డారు ఎన్ఎస్ యూఐ సభ్యులు.