Home » TRS MLC kavita
ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటిసులు జారీ చేసింది. దీంతో ప్రగతి భవన్ లో కవిత తన తండ్రి, సీఎం కేసీఆర్ తో భేటీ అవ్వనున్నారు. మరి సీఎం కేసీఆర్ కవితకు ఎటువంటి దిశానిర్ధేశం చేయనున్నారు? అనేదానిపై ఆసక్తి నెలకొంది.