Home » TRS party leaders Clashes
మునుగోడు ఉప ఎన్నికల జరుగనున్న క్రమంలో మునుగోడు టీఆర్ఎస్ లో ముసలం పుట్టింది.టికెట్ కేటాయింపులో లుకలుకలు మొదలయ్యాయి. నేతల్లో అసమ్మతి మొదలైంది. దీంతో మంత్రి జగదీశ్ రెడ్డి నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు.