Home » Trs vs bjp in munugode
ఉపపోరులో కారును పోలిన గుర్తులు తమ అభ్యర్థి మెజార్టీకి గండికొట్టాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఫలితాల అనంతరం మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రస్తావించారు.
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కోసం నియోజకవర్గం వ్యాప్తంగా 119 కేంద్రాల్లో 298 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద సీసీ కెమెరా ఏర్పాటుతో పాటు వెబ్ కాస్టింగ్ ను నిర్వహిస్తున్నారు.