Home » trs vs bjp in telangana
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారపర్వానికి మరికొద్దిసేపట్లో తెరపడనున్న నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మునుగోడు మండలం పులివెలలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు.
TRS MLAs Trap Case: చాట్లో సీక్రెట్స్..! రిమాండ్ రిపోర్ట్లో స్క్రీన్షాట్స్తో కీలక ఆధారాలు పెట్టిన పోలీసులు
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గుర్తుతెలియని వ్యక్తులు భారీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో మోదీకి వ్యతిరేకంగా ఈ భారీ ప్లెక్సీ వెలిసింది. ఈ ప్లెక్సీలో ‘సాలు మోదీ.. సంపకు మోదీ’ అని రాస్తూనే.. యాస్ ట్యా
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పొలిటికల్ వార్ సాగుతోంది. ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతు�