Home » TRS
తెలంగాణ రాజధాని హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా గతంలో లేనన్ని డివిజన్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం.. బీజేపీతో హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ క్రమంలో 10టీవీ లైవ్ డిబేట్ లో మాట్లాడిన రాజకీయ ప్రముఖులు ఇరు పక్షాల న�
గ్రేటర్ ఎన్నికల్లో వరద ప్రభావం బాగా కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ లో కూడా వరదల ఎఫెక్ట్ ఉందని చెప్పిన మాట స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే బీజేపీ హవా చూపిస్తుండగా టీఆర్ఎస్ క్రమంగా పట్టు కోల్పోతుంది. ఐటీ సెక్టార్ ఏరియాల్లో ఉండే వాళ్లంతా బీజ�
50డివిజన్లలో టీఆర్ఎస్ ముందంజ ఉంది. ఎంఐఎం 20డివిజన్లలో ముందంజలో ఉన్నా 17డివిజన్లలో విజయం కన్ఫామ్ అయింది. ఏఎస్ రావు నగర్లో గెలిచిన కాంగ్రెస్, ఉప్పల్ లో కూడా గెలిచేట్లుగా కనిపిస్తుంది. టీఆర్ఎస్ 60కి పైగా గెలిచేలా కనిపిస్తుండగా బీజేపీ, ఎంఐఎం 30డివిజన
GHMC elections counting : గ్రేటర్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. హైదర్ నగర్, రంగారెడ్డి నగర్ లో టీఆర్ఎస్ విజయం సాధించింది. హైదర్ నగర్ డివిజన్ లో అభ్యర్థి నార్నే శ్రీనివాసరావు విక్టరీ పొందారు. రంగారెడ్డి నగర్ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయ్ శేఖర్ గెల�
TRS win mettuguda : గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం బోణీ కొట్టాయి. మెహిదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది. మెట్టుగూడలో టీఆర్ఎస్ గెలుపొంది. ఏఎస్ రావు నగర్ లో కాంగ్రెస్ విక్టరీ సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి శిరిషారెడ్డి గెలుపొందారు. టీఆర్ఎస�
GHMC elections TRS lead : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొకేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలిరౌండ్ ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ డివిజన్లలో గులాబీ హవా కొనసాగుతోంది. ఖైరతాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి వి
ఉత్కంఠగా సాగిన గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ హైదరాబాద్ నగరంలో పలుచోట్ల సాఫీగా సాగుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా.. అనూహ్యంగా BJP ఆధిక్యంలో నిలుస్తుంది. పలు డివిజన్లలో టీఆర్ఎస్పై పూర్తిస్థాయిలో బీజేపీ ముందంజలో సాగుతుం�
Another by-election Telangana : తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో…అక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అన్ని పార్టీల దృష్టి ఇప్పుడు నాగార్జుసాగర్పై పడింది. అధికార టీఆర్ఎస్,
Party leaders predict majority of Votes in GHMC elections : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ సరళిని బట్టి పరిశీలిస్తే.. మరోసారి అధికార పక్షానికే ప్రజలు మొగ్గుచూపినట్టుగా కనిపిస్తోందని అంటున్నారు. బీజేపీ నేతలు ప్రచారం చేసినప్�
GHMC Election: గ్రేటర్ ఎన్నికల అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో బండి సంజయ్తో పాటు పాల్గొన్న మంత్రి కిషన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారు. ఓటింగ్ శాతం తగ్గడంపై ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. కార్యకర్తలపై టీఆర్ఎస్ నాయకులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించార�