Home » TRS
రాష్ట్ర సాధనకు కేంద్ర బిందువైంది. రెండుసార్లు వరుసగా అధికారం చేజిక్కుంచుకొంది.. గులాబీ గుబాళింపుతో ఆకర్షితులై గతంలో చాలా మంది ఆ పార్టీలోకి వలస వెళ్లారు.. ఇప్పుడదే పార్టీ వేరే పార్టీలోకి నేతలు వలస పొకుండా కష్టపడాల్సి వస్తోంది.. కమలం ఆపరేషన్ �
MIM key role GHMC mayor election : జీహెచ్ఎంసి మేయర్ పీఠంపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. బల్దియా ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు మెజార్టీ సీట్లు రాకపోవడంతో మజ్లీస్ పార్టీ కింగ్ మేకర్గా మారింది. దీంతో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే అంశంపై మజ్లీస్ పార్టీలో చర్చ జర
TRS focus mayor and deputy mayor : గ్రేటర్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టిఆర్ఎస్ తదుపరి కార్యాచరణకు సిద్ధమైంది. మేయర్, డిప్యూటి మేయర్ స్థానాలు దక్కించుకోవడం కోసం అనుసరించాల్సిన వ్యూహాలతో అభ్యర్థులపై కసరత్తు మొదలు పెట్టనుంది. స్పష్టమైన ఆధిక్యత రాకప�
TRS Greater Mayor Strategy : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ పదవి దక్కించుకోవడానికి టీఆర్ఎస్ వ్యూహం ఏంటి? అదేలా ఉండబోతుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 150 డివిజన్లు ఉన్న జీహెచ్ఎంసీలో 55 స్థానాలతో అది అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. ఎ
TRS mayor and deputy mayor : గ్రేటర్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీఆర్ఎస్లో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు ఎవరనే చర్చ మొదలైంది. జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో మేయర్ పీఠం కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. అటు బీజేపీ బలమైన ప్రతిపక్షంగా మారిన నేపథ�
GHMC elections results 2020 : జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఫలితాలొచ్చాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. మరి మేయర్ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు? లీడింగ్లో ఉన్న టీఆర్ఎస్సా? రెండో స్థానంలో నిలిచిన బీజేపీనా? లేక ఎంఐఎమ్మా? ముగ్గురిలో ఎవరి అభ్యర్థ�
GHMC elections 2020: గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా, ఊహించని విధంగా ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. సీట్లు, ఓట్ల సంఖ్యలో టీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. టీఆర్ఎస్ 56స్థానాల్లో గెలిస్తే
ghmc elections: మొత్తం ఓట్ల పరంగా చూస్తే బీజేపీ కంటే టీఆర్ఎస్ గెలిచింది ఆరు స్థానాల ఆధిక్యత మాత్రమే. ప్రస్తుతం టీడీపీ ఒకటి కోల్పోగా టీఆర్ఎస్ 95నుంచి 55కి పడిపోయింది. కానీ, 4డివిజన్ల నుంచి 49డివిజన్లకు చేరుకుంది బీజేపీ. గ్రేటర్ పరిధిలో అతిపెద్ద పార్టీగా ట�
గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 15-20రోజులుగా కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు, సోషల్ మీడియా వారియర్స్ కు ప్రతి ఒక్
Bandi Sanjay: గ్రేటర్ ఫలితాలపై అనూహ్య ఫలితాలు వచ్చాయని, కేంద్ర మంత్రులు, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాలు వచ్చి ప్రచారం చేసి మాకు మద్ధతు ఇచ్చారు. ఈ పార్టీ విజయం కార్యకర్తలది. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అంతేక�