Home » TRS
MLA Nomula Narsimhaiah died : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు. గుండె పోటుతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (డిసెంబర్1, 2020) మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నారు. 2014 ఎన్ని�
trs activists destroyed bjp state president bandi sanjay car : టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల ఘర్షణతో నెక్లెస్ రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కారుపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. నెక్లెస్ రోడ్డులోని ఒక రెస్టారెంట్ వద్దకు వచ్చిన ఆయన కారు�
గ్రేటర్ ఎన్నికల్లో ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు కొత్త కొత్త పద్దతులు పాటిస్తున్నారు. ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. 2020, డిసెంబర్ 01వ తేదీ మంగళవారం..గ్రేటర్
Vijayashanthi Shocking Comments : టీఆర్ఎస్ పై నటి విజయశాంత కీలక వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేక…బెంబేలెత్తిపోతున్నారని విమర్శలు చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్..ఎంఐఎంతో కలిసి కుట్రలు చేస్తున్నారనంటూ సంచలన ఆరోపణలు గు�
Vijayashanthi Facebook : ఇటు పార్టీ మార్పుపై పరోక్ష సంకేతాలు ఇచ్చారు విజయశాంతి. తన సోషల్ మీడియా ఖాతాలను కాషాయం కలర్తో నింపేశారు. ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్లో రాహుల్గాంధీ ఫోటోను తొలగించారు. దీంతో ఆమె కాంగ్రెస్కు దూరమైనట్లేనని తెలుస్తోంది. 2020, నవంబర�
TRS Vs BJP Dialogue War : గ్రేటర్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. నేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కొంతమంది ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుంటే… మరికొందరు రోడ్షోలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. దీంతో గ్రేటర్ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. బల్ద�
kishanreddy fire trs and mim : టీఆర్ఎస్, ఎంఐఎంపై కేంద్ర సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం ఇతర పార్టీలపై టీఆర్ఎస్ నేతలు బురదజల్లుతున్నారని పేర్కొన్నారు. గురువారం (నవంబర్ 26, 2020) హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధ�
bjp ghmc manifesto: బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల అయ్యింది. గురువారం(నవంబర్ 26,2020) మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ�
Hushar Hyderabad With KTR Event: ఆరేళ్లుగా హైదరాబాద్ ఎంతో ప్రశాంతంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఎలాంటి మత ఘర్షణలు, ప్రాంతీయ విభేదాలు లేవన్నారు. తాను చదువుకునే రోజుల్లో హైదరాబాద్లో కర్ఫ్యూల కారణంగా సెలవులు వచ్చేవని గుర్తు చేశారు మంత్రి. టీఆర్ఎస్ ప్రభుత్వం అ�
smriti irani ghmc: టీఆర్ఎస్, ఎంఐఎంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలతోనే హైదరాబాద్లో 75 వేల మంది అక్రమ చొరబాటుదారులు నివాసముంటున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసమే రోహింగ్యాలను ఓటర్ల జాబితాలో చేర్చాయన్నారు. దుబ్బాకలో మా�