-
Home » Trust Head
Trust Head
మోడీతో కలిసి అయోధ్య భూమి పూజలో పాల్గొన్న మహంత్ దాస్కు కరోనా పాజిటివ్
August 13, 2020 / 12:39 PM IST
శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్కు కరోనా వైరస్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధ