Telugu News » Trust Vote Win
పంజాబ్ అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మొత్తం 93 మంది ఎమ్మెల్యేలు ‘ఆప్’కు మద్దతు పలికారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రంలో ‘ఆపరేషన్ కమలం’ విఫలమైందని పంజాబ్ సీఎం అన్నారు.