Home » Ts BJP president Bandi Sanjay
రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్లో సగం మొత్తాన్ని కేంద్రమే చెల్లిస్తోందని, ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్రం ఠంచన్గా కమీషన్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తోందని బండి సంజయ్ తెలిపారు.
దళితుల పట్ల, దళిత నియోజకవర్గాల పట్ల సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయని, అంబేడ్కర్ జయంతి, వర్ధంతి సందర్భంగాకూడా కేసీఆ�
రాష్ట్రంలో అడ్డుఅదుపు లేకుండా టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దాష్టికాలపై జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
బీజేపీ(భారతీయ జనతా పార్టీ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర గురువారం నుంచి ప్రారంభం కానుంది. గురువారం సాయత్రం గద్వాల జిల్లాలోని అలంపూర్ జోగుళాంబ...