TS Crime news

    Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి ..

    February 10, 2023 / 09:07 AM IST

    రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనంను కారు ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఓ శుభకార్యంలో వంట పనులు పూర్తిచేసుకొని కారులో స్వగ్�

10TV Telugu News