TS ECET

    TS ECET : జులై 29 నుంచి టీఎస్ఈసెట్ కౌన్సెలింగ్

    July 23, 2023 / 08:07 AM IST

    ఆగస్టు 20వ తేదీ నుంచి తుది విడత కౌన్సెలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 175 కాలేజీల్లో ఉన్న 11 వేలకు పైగా సీట్ల కోసం ఈ ఏడాది ఈసెట్ కు 23 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

10TV Telugu News