Home » ts news
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో గర్భిణులకు సిజేరియన్లు తగ్గించి సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకు చర్యలు మరింతగా పెంచింది.
వైద్య వృత్తిలో ఉన్న వైద్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రపంచ దేశాలను రెండేళ్లు వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. ఉత్తర కొరియా, చైనా మినహా మిగిలిన దేశాల్లో వైరస్ వ్యాప్తి తగ్గిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారత్లో కొవిడ్ అదుపులోనే...
ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శనివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధానంగా హైదరాబాద్ తాగునీటి సరఫరా...
ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహల్ గాంధీ నేడు, రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. నేడు సాయంత్రం హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రైతు సంఘర్షణ సభకు రాహుల్ హాజరవుతారు. రైతు సంఘర్షణ సభ ద్వారా ...
మహబూబాబాద్లో మున్సిపాలిటీలో దారుణం చోటు చేసుకుంది. 8వ వార్డు కౌన్సిలర్ బానోతు రవి (32) దారుణ హత్యకు గురయ్యాడు. ట్రాక్టర్ తో ఢీకొట్టి, గొడ్డలితో నరికి గుర్తు తెలియని...
317 జీఓను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయులు సోమవారం విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించారు. మంత్రి ఇంటి ముట్టడికి వచ్చిన లెక్చరర్లు, ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేపట్నుంచి మరో రెండు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. సీఎం ఎన్నికల ఇచ్చిన హామీల్లో భాగంగా నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం డిసెంబర్ 31వ తేదీన ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు జిల్లాల ఏర్ప�