-
Home » ts news
ts news
Telangana Government: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సాధారణ ప్రసవాలకు ప్రోత్సాహకం..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో గర్భిణులకు సిజేరియన్లు తగ్గించి సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకు చర్యలు మరింతగా పెంచింది.
Ts Government: 1,326 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
వైద్య వృత్తిలో ఉన్న వైద్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
Ts government: తెలంగాణలో కొవిడ్ తర్వాత.. ఆ రెండు సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిందా..!
ప్రపంచ దేశాలను రెండేళ్లు వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. ఉత్తర కొరియా, చైనా మినహా మిగిలిన దేశాల్లో వైరస్ వ్యాప్తి తగ్గిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారత్లో కొవిడ్ అదుపులోనే...
Minister Ktr: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన.. ఆరుగురు మంత్రులు అక్కడే..
ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శనివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధానంగా హైదరాబాద్ తాగునీటి సరఫరా...
Rahul gandhi: నేడు, రేపు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన.. షెడ్యూల్ ఇలా..
ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహల్ గాంధీ నేడు, రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. నేడు సాయంత్రం హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రైతు సంఘర్షణ సభకు రాహుల్ హాజరవుతారు. రైతు సంఘర్షణ సభ ద్వారా ...
Crime News: మహబూబాబాద్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ దారుణ హత్య
మహబూబాబాద్లో మున్సిపాలిటీలో దారుణం చోటు చేసుకుంది. 8వ వార్డు కౌన్సిలర్ బానోతు రవి (32) దారుణ హత్యకు గురయ్యాడు. ట్రాక్టర్ తో ఢీకొట్టి, గొడ్డలితో నరికి గుర్తు తెలియని...
Teachers Issues: 317 జీఓ రద్దు కోరుతూ ఉపాధ్యాయుల నిరసనలు, అరెస్ట్
317 జీఓను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయులు సోమవారం విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించారు. మంత్రి ఇంటి ముట్టడికి వచ్చిన లెక్చరర్లు, ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు
తెలంగాణ @ 33 : రేపటి నుంచి రెండు కొత్త జిల్లాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేపట్నుంచి మరో రెండు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. సీఎం ఎన్నికల ఇచ్చిన హామీల్లో భాగంగా నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం డిసెంబర్ 31వ తేదీన ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు జిల్లాల ఏర్ప�