Home » TS TET 2022
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీఎస్ టెట్) నేడు జరగనుంది. ఇందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెట్ జరగడం ఇది మూడోసారి. రెండు పేపర్లు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించనున్నారు. పేపర్-1 ఉదయం 9.30 గంటల నుంచి మధ్య
రేపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జరగనుంది. పేపర్ -1కు 3,51,468 మంది, పేపర్-2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు.